అరుణాచల్ ప్రదేశ్ సిఎం దోర్జీ ఖండు మృతి, హెలికాప్టర్ శకలాలు లభ్యం

ఖండుతో పాటు పైలట్లు కెప్టెన్ జెఎస్ బబ్బర్, కెప్టెన్ టిఎస్ మామిక్, ఖండు భద్రతాధికారి యేశి చోడ్డక్, యేషీ లామూ, తవంగ్ ఎమ్మెల్యే సోదరి సెవాగ్ దోందుప్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్ శనివారంనాడు 13,700 అడుగుల ఎత్తున భూటాన్ సరిహద్దుల్లోని సెలా పాస్ వద్ద ఉన్నప్పుడు చివరి సంకేతాలను అందించింది. భూటాన్ సరిహద్దుల్లో హెలికాప్టర్ కిందికి వచ్చినట్లు తెలుస్తోంది.
విపరీతమైన మంచు, భారీ వర్షం వల్ల ఖండు కోసం ప్రారంభించిన వేట మంగళవారం ముందుకు సాగలేదు. సంఘటనా స్థలానికి సహాయ బృందాలు చేరుకోవడానికి ప్రత్యేకమైన తాళ్లను తెప్పిస్తున్నట్లు సమాచారం. వాతావరణం సరిగా లేకపోవడంతో భారత వైమానిక దళం ఆదివారం అన్వేషనను ఆపేసింది. మళ్లీ సోమవారం వేట ప్రారంభించింది.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications