చిచ్చుకు సోనియానే కారణం: భారతి, ఓటు వేయడానికి గంటకు పైగా క్యూలో
పులివెందులలో, కడపలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ భారీ ఆధిక్యంతో గెలుపొందడం ఖాయమన్నారు. దేవుడు తమ వైపే ఉన్నాడని, తప్పకుండా గెలిపిస్తాడని అన్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పోలింగ్ ఏజెంటుగా ఉండటం తమ విజయంపై ఏమాత్రం ప్రభావం చూపదన్నారు. కాగా భారతి ఓటు వేయడానికి సుమారు గంటకు పైగా క్యూలైన్లో నిలబడ్డారు. కాగా కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానందరెడ్డి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
Comments
English summary
Ex MP YS Jaganmohan Reddy wife Bharathi accused AICC president Sonia Gandhi for differences in YSR family.
Story first published: Sunday, May 8, 2011, 11:14 [IST]