మంత్రులు డికె అరుణ, సారయ్యలపై కెయు విద్యార్థుల కోడిగుడ్ల దాడి

తెలంగాణ వచ్చే వరకు డిఆర్సీ సమావేశాన్ని నిర్వహించనివ్వమని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పరిస్థితి గమనించిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తెలంగాణవాదులు దాడులు చేస్తారని ముందుగా తెలిసినప్పటికీ భద్రత ఏర్పాటు చేయక పోవడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కాగా విద్యార్థుల అరెస్టు విషయంపై డిఆర్సీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రశ్నించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications