నాగం జనార్ధన్ రెడ్డికి జగన్, జైపాల్ రెడ్డి సూచనలు: రేవంత్ రెడ్డి

వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సూచనల మేరకు కొందరు పని చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొందరు కుట్రలో భాగంగానే జెండాలు పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. మేం కూడా జెండాలు పక్కన పెట్టి ఉద్యమం చేస్తామని అన్నారు. మాతో పాటు అన్ని పార్టీల వారు జెండాలు పక్కన పెట్టి పోరాటం చేస్తేనే అందుకు మేం సిద్ధమని చెప్పారు.
More From
-
తెలంగాణాలో కొత్త సర్వే.. నిరుపేదలకు శుభవార్తనే! -
వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. మార్చి 23నుండి మీ సమయం, డబ్బు రెండూ ఆదా! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications