కరుణానిధికి షాక్: జయలలితకు సోనియాగాంధీ తేనీటి విందు

2జి కుంభకోణం నేపథ్యంలో డిఎంకే దారుణంగా ఓటమి చెందడంతో కాంగ్రెసు జయలలిత కూటమితో కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు డిఎంకెతో దోస్తీని తెంచుకోనప్పటికీ ముందు ముందు కరుణానిధికి దూరం జరుగుతూ, జయలలితకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్లే సోనియా కాల్ చేసినట్లుగా పలువురు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు డిఎంకెతో తెగతెంపులు చేసుకుంటే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని కాంగ్రెసు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జయలలితతో మాట్లాడి క్రమంగా ఆమెకు దగ్గరవ్వవచ్చని కాంగ్రెసు భావిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications