ప్రజాస్వామ్యం పట్టని గవర్నర్ను రీకాల్ చేయాలి: యెడ్యూరప్ప

అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం కూడా జరగనుంది. రాష్ట్రపతి పాలనకు కేంద్రానికి భరద్వాజ్ సూచించడంతో యెడ్యూరప్ప కూడా ఆయనతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్థమయ్యారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు ఈరోజు మధ్యాహ్నాం 12 గంటలకు సీఎంతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్భవన్ ఎదుట ధర్నాకు దిగనున్నారు. గవర్నర్ తీరును నిరసిస్తూ యెడ్యూరప్ప ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్రపతికి లేఖ కూడా రాశారు. న్యాయశాఖ మంత్రిగా పని చేసిన గవర్నర్ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యకిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఇబ్బందులలోకి నెట్టే దిశలో ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కాగా కర్ణాటక పరిస్థితులపై మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ నేతృత్వంలో ఎన్డీయే సమావేశం కానుంది. కర్ణాటక పరిస్థితులపై చర్చించనుంది.
More From
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications