ప్రజాస్వామ్యం పట్టని గవర్నర్ను రీకాల్ చేయాలి: యెడ్యూరప్ప

అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం కూడా జరగనుంది. రాష్ట్రపతి పాలనకు కేంద్రానికి భరద్వాజ్ సూచించడంతో యెడ్యూరప్ప కూడా ఆయనతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్థమయ్యారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు ఈరోజు మధ్యాహ్నాం 12 గంటలకు సీఎంతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్భవన్ ఎదుట ధర్నాకు దిగనున్నారు. గవర్నర్ తీరును నిరసిస్తూ యెడ్యూరప్ప ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్రపతికి లేఖ కూడా రాశారు. న్యాయశాఖ మంత్రిగా పని చేసిన గవర్నర్ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యకిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఇబ్బందులలోకి నెట్టే దిశలో ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కాగా కర్ణాటక పరిస్థితులపై మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ నేతృత్వంలో ఎన్డీయే సమావేశం కానుంది. కర్ణాటక పరిస్థితులపై చర్చించనుంది.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications