ఏ రెండేళ్లో ఉంటే ప్రభుత్వం పడిపోయేది: ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి

జగన్కు మెజార్టీ ఎక్కువ రాదని చెప్పిన కాంగ్రెసు నేతల మాటలు విని పందేలు కాసిన వారు అన్యాయమై పోయారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బోళా శంకరుడు అయితే వైయస్ జగన్ మహా విష్ణువు అన్నారు. జగన్ ప్రభావాన్ని రాష్ట్రంలో ఎవరూ ఆపలేరన్నారు. జగన్తో రాష్ట్రంలో ప్రజా విప్లవం వస్తుందన్నారు. జగన్ రాష్ట్రంలో చారిత్రక విప్లవం తీసుకు వచ్చారన్నారు. వైయస్ లేని లోటును తీర్చగలిగే వాడు కేవలం జగనే అన్నారు. జగన్ వద్ద ఎవరైనా విశ్వాసంతో ఉండగలరు కానీ మోసంతో ఉండలేరన్నారు.












Click it and Unblock the Notifications