ఆజాద్ వద్దకు సింగిల్ పాయింట్తో వెళ్లాం, తెలంగాణ కోసం రాజీనామాకు సిద్ధం

తెలంగాణపై కాలాయపన చేస్తే ప్రజలు ఊరుకోరన్నారు. జూన్ రెండో వారంలోగా తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే రాజీనామాలకు సిద్ధం అని చెప్పారు. కేంద్రం డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని తాము ఆజాద్కు చెప్పినట్టు మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. తెలంగాణ ఆందోళకు విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరి మద్దతు ఉన్న విషయాన్ని ఆజాద్ దృష్టికి తీసుకు వచ్చినట్టు చెప్పారు. తాము ఆజాద్ను తెలంగాణ అనే ఒకే ఒక పాయింట్తో కలిశామని చెప్పారు. కాగా జగన్కు తెలంగాణ అంశానికి సంబంధం లేదన్నారు. అయితే జగన్తో వెళ్లిన ఎమ్మెల్యేల వైఖరిని మాత్రం ఆయన తప్పు పట్టారు. పార్టీలో క్రమశిక్షణ తప్పుతోందన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications