వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి కోర్టులోకి మీడియాను అనుమతించాలి: సుబ్రహ్మణ్యస్వామి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Subrahmanya Swamy
న్యూఢిల్లీ: భారత్‌ను కుదిపేసిన 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం విచారణ సమయంలో ప్రత్యేక న్యాయస్థానంలోకి మీడియాను అనుమతించాలని జనతాపార్టీ అధినేత సుబ్రహ్మణ్య స్వామి కోరారు. ప్రజలకు సమాచారం అందించేది మీడియానేనని ఆయన అన్నారు. అలాంటి మీడియాను విచారణ చేసే న్యాయస్థానంలోకి అనుమతించాలని ఆన అన్నారు. విచారణ సమయంలో కోర్టులో నిందితుల బంధువులు గ్యాలరీలోనే కూర్చునే విధంగా చూడాలని కోరారు.

న్యాయమూర్తికి తెలియకుండా బయట నుంచి తెచ్చిన భోజనం తీసుకోవడం, సెల్‌ఫోన్లలో బంధువులతో మాట్లాడటం చేస్తున్నారని దీన్ని నిరోధించాలని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. దీన్ని నిందితులు అవకాశంగా తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

English summary
Janatha Party president Subrahmanya Samy was urged enter media in to the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X