పార్టీ సమావేశానికి జూ. ఎన్టీఆర్ వర్గం నేతలు వంశీ, నాని డుమ్మా

కృష్ణా జిల్లాలోని విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ, శాసనసభ్యుడు కొడాలి నాని పార్టీ విస్తృత సమావేశానికి డుమ్మా కొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే వారు సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. తన రాజకీయ వ్యూహాన్ని జూనియర్ ఎన్టీఆర్ రహస్యంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications