మాదే ఆసలైన ప్రతిపక్షం: బొత్స ఇలాకాలో వైయస్ జగన్ గర్జన

ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ తీరు సిగ్గుమాలినదిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు తప్ప ఏమీ చెల్లించకూడదని ట్రెజరీలకు ఆదేశాలు వెళ్లాయని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. పారిశుధ్య కార్మికులు, 104 సేవల ఉద్యోగులు, గ్రామ సేవకులు తనకు వినపతి పత్రాలు ఇస్తున్నారని ఆయన చెప్పారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications