వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీనాన్ని శోభానాగిరెడ్డి ఆపలేరు: సి. రామచంద్రయ్య
శోభా నాగిరెడ్డి వ్యతిరేకిస్తే విలీనం ఆగిపోదని, 17 మంది విలీనానికి అనుకూలంగా అభిప్రాయం చెప్పారని ఆయన అన్నారు. విలీన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తాము ఇసిని కోరినట్లు ఆయన తెలిపారు. త్వరలో ఇసి విలీనంపై ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు. విలీన ప్రక్రియను పూర్తి చేసి కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో చర్చలు జరపడానికి సి. రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు ఢిల్లీలో మకాం వేశారు.
Comments
ramachandraiah prajarajyam congress shobha nagireddy new delhi రామచంద్రయ్య ప్రజారాజ్యం కాంగ్రెసు శోభా నాగిరెడ్డి న్యూఢిల్లీ
English summary
Prajarajyam party leader C ramachandraiah said that Shobha Nagireddy can not stop merger of his party in Congress.
Story first published: Friday, May 27, 2011, 12:15 [IST]