నిర్ణయం తీసుకోలేదు: సత్యసాయి ట్రస్టు, హాజరు కాని జస్టిస్ భగవతి

భేటీ అనంతరం సభ్యులు మందిరంపై చర్చించలేదని చెప్పడంతో మళ్లీ దానిపై ఉత్కంఠ ఏర్పడింది. సత్యసాయి ట్రస్టుకు సంబంధించి లక్షల కోట్ల రూపాయలు అందులోనే ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సమావేశానికి జస్టిస్ భగవతి, హిందూలాల్ షా హాజరు కాలేదు. దీంతో మరోసారి సభ్యులు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా రత్నాకర్ సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడకుండా కలిసిన వారితో మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications