సత్యసాయి ట్రస్టు అత్యవసర సమావేశం: యజుర్ మందిరంపై చర్చ!

సోమవారం ఉదయం యజర్వేద మందిరం తెరుస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఆ మందిరంలోని సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు చెందిన లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మందిరాన్ని తెలిస్తే సత్యసాయి ఆస్తులు దాదాపు పూర్తిగా బయట పడతాయని తెలుస్తోంది. పోలీసు భద్రత మధ్య సోమవారం ఆ మందిరాన్ని తెరుస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత తెరవక పోవడంతో దానిని ఎప్పుడు తెరుస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications