తెలంగాణపై స్పష్టమైన ప్రణాళిక ఉందా: జూపల్లిని ప్రశ్నించిన డికె అరుణ

ఆయన స్వప్రయోజనాల కొరకు చేస్తున్నందువల్లనే పలువురు అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. తెలంగాణ కోసం ఆయనకు ఓ ప్రణాళిక ఉందా అన్నారు. కాగా కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె కేశవరావుతో డికె అరుణ, ఎంపీ వివేక్, మల్లు రవిలు భేటీ అయ్యారు. మహబూబ్నగర్ జిల్లాలో పార్టీ పరిస్థితులు, జూపల్లి రాజీనామా తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications