తెలంగాణపై స్పష్టమైన ప్రణాళిక ఉందా: జూపల్లిని ప్రశ్నించిన డికె అరుణ
ఆయన స్వప్రయోజనాల కొరకు చేస్తున్నందువల్లనే పలువురు అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. తెలంగాణ కోసం ఆయనకు ఓ ప్రణాళిక ఉందా అన్నారు. కాగా కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె కేశవరావుతో డికె అరుణ, ఎంపీ వివేక్, మల్లు రవిలు భేటీ అయ్యారు. మహబూబ్నగర్ జిల్లాలో పార్టీ పరిస్థితులు, జూపల్లి రాజీనామా తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
Comments
dk aruna jupalli krishna rao telangana congress keshav rao hyderabad డికె అరుణ జూపల్లి కృష్ణారావు తెలంగాణ కాంగ్రెసు కేశవరావు హైదరాబాద్
English summary
Minister DK Aruna questioned Jupalli Krishna Rao on Telangana issue. She blamed him for Padayatra.
Story first published: Wednesday, June 1, 2011, 12:11 [IST]