రజనీకాంత్కు మూత్రపిండాల మార్పిడి జరగలేదు: ధనుష్ వెల్లడి

రజనీకాంత్ ఆరోగ్యంపై చెలరేగుతున్న ఊహాగానాలను నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు. రజనీకాంత్కు మూత్రపిండాల మార్పిడి జరగలేదని, త్వరలోనే రజనీకాంత్ స్వయంగా ఓ ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు. రజనీకాంత్ మరో వారం రోజుల పాటు సింగపూర్లోనే ఉండాలని కోరుకుంటున్నామని, దానివల్ల రజనీకి పూర్తి విశ్రాంతి లభిస్తుందని ఆయన అన్నారు. రజనీ మామూలుగా ఆహారం తీసుకుంటున్నారని, వాకింగ్ చేస్తున్నారని, సినిమాలు చూస్తున్నారని, మాట్లాడుతున్నారని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications