రజనీకాంత్కు మూత్రపిండాల మార్పిడి జరగలేదు: ధనుష్ వెల్లడి

రజనీకాంత్ ఆరోగ్యంపై చెలరేగుతున్న ఊహాగానాలను నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు. రజనీకాంత్కు మూత్రపిండాల మార్పిడి జరగలేదని, త్వరలోనే రజనీకాంత్ స్వయంగా ఓ ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు. రజనీకాంత్ మరో వారం రోజుల పాటు సింగపూర్లోనే ఉండాలని కోరుకుంటున్నామని, దానివల్ల రజనీకి పూర్తి విశ్రాంతి లభిస్తుందని ఆయన అన్నారు. రజనీ మామూలుగా ఆహారం తీసుకుంటున్నారని, వాకింగ్ చేస్తున్నారని, సినిమాలు చూస్తున్నారని, మాట్లాడుతున్నారని ఆయన వివరించారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications