జగన్పై వైయస్సార్ కాంగ్రెసు వ్యవస్థాపకుడు శివకుమార్ తిరుగుబాటు

శివకుమార్కు కొన్ని హామీలు ఇచ్చి జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సొంతం చేసుకున్నారు. తనకు పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని, ఆ మాటను జగన్ నిలబెట్టుకోలేదని శివకుమార్ అంటున్నట్లు తెలుస్తోంది. గత మూడు, నాలుగు రోజులుగా అదృశ్యమైన శివకుమార్ అకస్మాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. శివకుమార్ తిరుగుబాటు నేపథ్యంలో వైయస్ జగన్ గురువారం హైదరాబాదులోని తన నివాసంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. న్యాయవాదుల సలహాలను కూడా ఆయన తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగా ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతాయనే విషయంపై జగన్ ప్రధానంగా దృష్టి పెట్టారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications