అవిశ్వాసంతో తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలపై పెరిగిన ఒత్తిడి

ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసంలో ఓటు వేయాలని కోరారు. స్థానిక ప్రజలు కూడా ఆయా ఎమ్మెల్యేలపై ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు ఒత్తిడి తీసుకు రావాలన్నారు. తెలంగాణ అంశంపై తెలంగాణ ఎమ్మెల్యేలు అవిశ్వాసం పెట్టాలని తెలంగాణ ఫ్రంట్ చైర్మన్ గద్దర్ కూడా కోరారు. తెలంగాణను కేంద్ర బిందువుగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అవిశ్వాసం పేరిట తెలంగాణ అంశాన్ని పక్కదారి పట్టించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని టిఆర్ఎస్ సస్పెండెడ్ శాసనసభ్యుడు కావేటి సమ్మయ్య అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేలకు తెలంగాణపై తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయకుంటే ప్రజలు వారిని నమ్మరని మాజీ ఎంపీ, టిఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అన్నారు. వారు తెలంగాణ వ్యతిరేక కాంగ్రెసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications