రామ్దేవ్ వెనుక ఆర్ఎస్ఎస్, ఆస్తులపై విచారణ: కపిల్, దిగ్విజయ్

బిజెపితో బాబా కుమ్మక్కయ్యారని కూడా సిబాల్ ఆరోపించారు. కాగా యోగా గురువు రామ్ దేవ్ బాబా ఆస్తులపై విచారణ చేపట్టాలని ఏఐసిసి జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. యోగా శిబిరానికి బాబాకు అనుమతి ఉందని కానీ ఆయన యోగా పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సత్యాగ్రహ దీక్ష శిబిరం తొలగింపు సబబేనని ఆయన సమర్థించారు. కాగా బాబాపై ప్రభుత్వం న్యూఢిల్లీలో ఓ దొమ్మీ కేసు నమోదు చేయడం విశేషం.












Click it and Unblock the Notifications