భార్యపై యాసిడ్తో దాడి, ఆసుపత్రికి తరలింపు: విశాఖలో దారుణం

అయితే భార్యకు, భర్తకు విభేదాలు రావడంతో భార్య సత్య తన సోదరుని ఇంటిలో ఉంటోంది. మున్నా పిల్లలను మాత్రం తన వెంట తీసుకు పోయాడు. అయితే రాత్రి సమయంలో సత్య వద్దకు వచ్చి ఆమెకు మాయమాటలు చెప్పి మున్నా తనతో తీసుకు వెళ్లి ఆమెపై యాసిడ్తో దాడి చేశాడు.












Click it and Unblock the Notifications