తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు పార్టీ నాశనమే: పాల్వాయి గోవర్దన్ రెడ్డి

వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయం పరంగా చూస్తే బొత్సను నియమించి పార్టీ మంచి నిర్ణయం తీసుకుందన్నారు. బొత్స నియామకం సరైనదన్నారు. తెలంగాణ వారికి పదవులు ఇచ్చినా వెలగబెట్టేది ఏమీ లేదన్నారు. బొత్స మూడు ప్రాంతాలను బలోపేతం చేస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు నలల క్రితమే బొత్సను పిసిసి అధ్యక్షుడిగా ఎన్నిక చేయాలని తాను అధిష్టానానికి సూచించానని చెప్పారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications