మావోయిస్టు అగ్రనేత జగదీష్ అరెస్టు, కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్

జగదీష్కు ప్రాణహాని ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడు వరవర రావు ఆందోళన వ్యక్తం చేశారు. జగదీష్ను వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన గయాలోని సిఆర్పిఎఫ్ క్యాంపులో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా జగదీష్ కోసం గాలిస్తోంది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో జగదీష్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications