చంద్రబాబుతో కారత్ భేటీ, వైయస్ జగన్తో దోస్తీ ప్లాన్కు బ్రేక్

తాను చంద్రబాబును కలవడానికే వచ్చానని కారత్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని పరిస్థితిని తాను చంద్రబాబుకు వివరించినట్లు ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి తమకు సహకరించాలని తాను చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు. తాము జాతీయ రాజకీయాలపై చర్చించుకున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబుతో తమ సంబంధాలు బాగానే ఉన్నాయని ఆయన చెప్పారు. సిపిఎం జాతీయ సమావేశాల్లో పాల్గొనడానికి కారత్ హైదరాబాద్ వచ్చారు. సోమవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, తెలంగాణపై ఎవరిని ప్రశ్నించాలో వారిని ప్రశ్నించాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి మీడియా ప్రతినిధులకు సూచించారు. తెలంగాణపై ఎవరు నిర్ణయం తీసుకోవాలో, ఎందుకు తీసుకోవడం లేదో వారినే అడగాలని ఆయన అన్నారు. కమ్యూనిస్టులంతా కలిసి పని చేయాలనే తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సీతారాం ఏచూరి సోమవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications