వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఓదార్పుకు పిసిసి చీప్ బొత్స మద్దతు!: ఎంపీ హర్ష కుమార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harsha Kumar
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన నియోజకవర్గంలోని పలువురు ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేసి పంపారని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ అన్నారు. తనకు ఎంపి వి హనుమంతరావుతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. విహెచ్‌కు తనను ఎంకరేజ్ చేసే అవసరం లేదన్నారు. తనను పురిగొల్పడానికి తాను విహెచ్ తొత్తును కాదన్నారు. ఆయన చెప్పినట్టు నేను ఎందుకు వింటానని ప్రశ్నించారు.

రాష్ట్రంలో జరిగిన ఓ నియామకానికి సంబంధించి కాంగ్రెసు అధిష్టానానికి తాను లేఖ రాశానని అన్నారు. దానిని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. బొత్స సత్యనారాయణ నియామకం వెనుక ఎవరికీ తెలియని కోణం ఉందన్నారు. నా లేఖలో చాలా కోణాలున్నాయని చెప్పారు. అయితే తన లేఖ ఎలా లీకైందో తెలియదని అన్నారు.

English summary
Amalapuram MP Harsha Kumar alleged today that PCC chief Botsa Satyanarayana was supported YSR congress party president YS Jaganmohan Reddy's odarpu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X