ఆంధ్రా యూనివర్శిటికే మచ్చ తెస్తున్న ప్రోఫెసర్ లైంగిక వేధింపులు

దాంతో పోయిన నెలలో ఆంధ్రా విశ్వవిద్యాలయ పాలక మండలి సమావేశమైంది. ఆరోపణలపై అప్పారావు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రార్ను ఆదేశించింది. నిజానికి అది తీవ్రమైన చర్య ఏమీకాదు. ఉన్నత విద్యాశాఖ సూచన మేరకు తీసుకున్న నిర్ణయం అది. నోటీసులు జారీ చేసేందుకు కూడా విశ్వవిద్యాలయం సాహసించడం లేదు. దీనిపై వివరణ కోరేందుకు వైస్ ఛాన్స్లర్ కోసం ప్రయత్నం చేయగా మాట్లాడేందుకు నిరాకరించారు. రిజిస్ట్రార్ ఫోనే ఎత్తలేదు. పాలకమండలి సభ్యులపై వస్తున్న రాజకీయ ఒత్తిళ్లే దీనికి కారణమని తెలుస్తోంది.
అప్పారావు గతంలో మరో పరిశోధకురాల్ని ఇలాగే వేధించారు. వేధింపులకు తాళలేక ఆమె తన పీహెచ్డీ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలంటూ 1996లో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఆదేశంమేరకు జస్టిస్ జి.రాధాకృష్ణ కమిటీ వేశారు. విచారణ చెల్లదంటూ అప్పారావు కోర్టును ఆశ్రయించడంతో విచారణ ఆగిపోయింది. అతని పిటిషన్ను కోర్టు తోసిపుచ్చడంతో ప్రభుత్వం జస్టిస్ హనుమంతు కమిటీతో విచారణ పూర్తి చేయించింది. బాధితురాలి ఫిర్యాదులో వాస్తవం ఉందని కమిటీ ధ్రువీకరించింది. నివేదిక ఆధారంగా 2001 మార్చి 3న పాలకమండలి కీలక తీర్మానాలు చేసింది. 1) అప్పారావు స్థాయిని ఆచార్యుడి నుంచి సహ ఆచార్యుడికి తగ్గించడం. 2) షోకాజ్ నోటీసు జారీ చేయడం. 3) పాలన బాధ్యతల పోస్టులకు దూరంగా ఉంచడం. వివిధ కారణాలతో నాటి తీర్మానాలను అమలు చేయలేదు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications