వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి తిరుపతి పర్యటన, పట్టించుకోని కాంగ్రెసు నాయకులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: కాంగ్రెసు నాయకుడిగా, కాంగ్రెసు శాసనసభ్యుడిగా తిరుపతిలో అడుగు పెట్టిన చిరంజీవికి ఆ పార్టీ నుంచి ఏ విధమైన గుర్తింపు లభించలేదు. ఆయన బుధవారం ఉదయం రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి పర్యటనకు వచ్చిన చిరంజీవికి స్వాగతం చెప్పడానికి కాంగ్రెసు నాయకులు గానీ కార్యకర్తలు గానీ రాలేదు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన కొద్ది మంది ప్రతినిధులు మాత్రమే వచ్చారు. మూడు నెలల తర్వాత తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు ఆయన వచ్చారు.

చిరంజీవి కనిపించడం లేదంటూ ఇటీవల విద్యార్థులు తిరుపతిలో పోస్టర్లు అతికించారు. దీంతో చిరంజీవి ఇరకాటంలో పడ్డారు. వెంటనే ఫోన్‌లో విద్యార్థులతో చిరంజీవి మాట్లాడి తాను తిరుపతి వస్తానని వారికి హామీ ఇచ్చారు. కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన తిరుపతిలో అడుగు పెట్టారు.

English summary
Congress leaders ignored Prajarajyam party president and MLA Chiranjeevi during his Tirupathi visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X