జయలలిత గెలుపు తమిళనాడును రక్షించింది: రజనీకాంత్

తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యానని, తన నివాస స్థానానికి వచ్చానని, డిశ్చార్జీ కాగానే తొలి ఫోన్ జయలలితకు చేయాలని అనుకున్నానని, అందుకే ఫోన్ చేశానని రజనీకాంత్ చెప్పినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. రజనీకాంత్ కోలుకోవడం పట్ల జయలలిత హర్షం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా రజనీ చెన్నైకి రావాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.
రాణా షూటింగ్ సందర్భంగా అస్వస్థతకు గురైన రజనీకాంత్ రెండు సార్లు చెన్నైలోని ఆస్పత్రుల్లో చేరారు. ఆ తర్వాత మూత్రపిండాల చికిత్స కోసం సింగపూర్ వెళ్లారు. రజనీకాంత్ అన్నాడియంకెకు ఓటేసినట్లు వీడియో చానెళ్లు అప్పట్లో క్లిప్పింగులను చూపించిన విషయం తెలిసిందే.
More From
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications