గది నిండా బంగారం, డబ్బులు: బాబా మందిరంలో అంతులేని సంపద

మందిరంలో బంగారు వినాయకుడి, కృష్ణుడి విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తోంది. లెక్కింపు కోసం నాలుగు కౌంటింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. బాబాకు ఇష్టమైన ఈ బంగారు విగ్రహాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ట్రస్టు వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. డబ్బును బ్యాంకు లాకర్లలో పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. అయితే ఈ ప్రాపర్టీని బాబా బాటలోనే ధార్మిక, సేవ కోసం ఉపయోగించాలని బాబా భక్తులను ట్రస్టు సభ్యులను కోరుతున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications