సిఆర్పిఎఫ్ జవాను కూతురిపై రేప్, ఆత్మహత్య చేసుకున్న బాలిక

అయితే, అత్యాచారాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరు గర్హనీయంగా ఉంది. రాష్ట్రంలో జనాభా ఎక్కువని, ఇవి చెదురుమొదురు సంఘటనలు మాత్రమేనని, వీటిపై తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పింది. అన్ని కేసుల్లో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రశాంత్ త్రివేది అన్నారు. ఉత్తరప్రదేశ్లో పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, మహిళలు రోడ్లపై తిరగడమే గగనంగా ఉందని కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి జయంతి నటరాజన్ అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి మాయావతి విఫలమయ్యారని ఆమె విమర్శించారు.
కాగా, రేప్ కేసులపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో జరిగిన అత్యాచారం సంఘటనలపై తనంత తాను విచారణకు స్వీకరించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు విష్ణు సహాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, హోం శాఖ ముఖ్య కార్యదర్శికి, పోలీసు డైరెక్టర్ జనరల్కు, ఎస్పిలకు, ఎస్ఎస్పిలకు నోటీసులు పంపించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications