ఈనాడు గ్రూప్ అధిపతి రామోజీరావుకు కోర్టు కేసులో ఊరట

Ramoji Rao
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావుకు క్రిమినల్ కేసు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. రామోజీపై నమోదైన క్రిమినల్ కేసు ప్రొసీడింగ్స్‌ను నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ రవిశంకర్ స్టే ఇచ్చారు. వర్మ అనే వ్యక్తి రామోజీపై చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ కేసు విశాఖపట్నంలో ఈనాడు కార్యాలయం కోసం లీజుకు తీసుకున్న స్థలానికి సంబంధించింది.

రోడ్డు విస్తరణ కోసం రామోజీ రావు ఏడు సెంట్ల భూమిని అక్రమంగా ప్రభుత్వానికి అప్పగించారని, దానికి బదులుగా వేరే భూమిని పొందారని ఆయన ఆరోపించారు. ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి జూలై 5వ తేదీకి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+