హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈనాడు గ్రూప్ అధిపతి రామోజీరావుకు కోర్టు కేసులో ఊరట

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావుకు క్రిమినల్ కేసు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. రామోజీపై నమోదైన క్రిమినల్ కేసు ప్రొసీడింగ్స్‌ను నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ రవిశంకర్ స్టే ఇచ్చారు. వర్మ అనే వ్యక్తి రామోజీపై చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ కేసు విశాఖపట్నంలో ఈనాడు కార్యాలయం కోసం లీజుకు తీసుకున్న స్థలానికి సంబంధించింది.

రోడ్డు విస్తరణ కోసం రామోజీ రావు ఏడు సెంట్ల భూమిని అక్రమంగా ప్రభుత్వానికి అప్పగించారని, దానికి బదులుగా వేరే భూమిని పొందారని ఆయన ఆరోపించారు. ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి జూలై 5వ తేదీకి వాయిదా వేశారు.

English summary
Justice N Ravi Shankar of the AP High Court on Tuesday stayed all proceedings in a criminal case registered against media baron Ch Ramoji Rao of Eenadu group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X