ప్రజాసేవ చేయాలని లేదు: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఎప్పటికీ ప్రజలకు గుర్తుండి పోతాయని అన్నారు. తన పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఎన్ని జన్మలెత్తినా మర్చిపోనని అన్నారు. కాగా అంతకుముందు ఆయన పెనుకొండ నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. పెనుగొండ శివారులోని ఆంజనేయస్వామి ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications