బొత్స సత్తిబాబుకు కోమొచ్చింది, పిఆర్పీ పోస్టు విషయంపై ఆగ్రహం!
దీనిపై బొత్స వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీలో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయనున్న ఈ సమయంలో అనవసరం రాద్దాంతం సృష్టించ వద్దని వారించినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా నేతలకు ఫోన్ చేసి విలీనం సమయంలో సర్దుబాట్లు ఉంటాయని అలాంటప్పుడు మనం సర్దుకు పోవాల్సిన అవసరం ఉంటుందని వారికి క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. కాగా కడప జిల్లాతో పాటు పలు జిల్లాల్లో కాంగ్రెసు, పీఅర్పీ మధ్య సమన్వయం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
Comments
botsa satyanarayana veera siva reddy c ramachandraiah congress hyderabad బొత్స సత్యనారాయణ వీరశివారెడ్డి సి రామచంద్రయ్య కాంగ్రెసు హైదరాబాద్
English summary
PCC president Botsa Satyanarayana angry on congress party leaders today in C Ramachandraiah issue.
Story first published: Sunday, June 26, 2011, 15:26 [IST]