సత్య సాయిబాబాబా సామ్రాజ్యానికి అరబిందో నమూనా, ప్రభుత్వ స్వాధీనం?

ట్రస్టును స్వాధీనం చేసుకుని అడ్మినిష్ట్రేటర్ ద్వారా నడిపించాలనే విషయంపై ప్రభుత్వం అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్ ద్వారా ట్రస్టును స్వాధీనం చేసుకోవడానికి వీలవుతుందా, లేదా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సత్య సాయి బాబా మరణం తర్వాత శ్రీ అరబిందో సొసైటీ మదర్ మేడమ్ ఎఁ అల్పాస్సీ మరణం తర్వాత నెలకొన్న పరిస్థితులే పుట్టపర్తిలో నెలకొన్నాయి. ఈ స్థితిలో 1988లో కేంద్ర ప్రభుత్వం అరబిందో సొసైటీని స్వాధీనం చేసుకుంది.
ప్రస్తుతం శ్రీ సత్య సాయి బాబా సెంట్రల్ ట్రస్టు సంపద తరలింపు కేసులో నిండా మునిగిపోయి ఉంది. ట్రస్టు సభ్యులు శ్రీనివాసన్, రత్నాకర్లపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే రత్నాకర్ను పోలీసులు విచారించారు. శ్రీనివాసన్కు సమన్లు జారీ అయ్యాయి. ఈ స్థితిలో ట్రస్టును తన స్వాధీనంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications