బొత్స సత్యనారాయణ లీడ్, వంట గ్యాస్ ధర తగ్గింపునకు కసరత్తు

ఆర్టీసి చార్జీల పెంపు వల్ల ప్రజలపై పెద్ద యెత్తున భారం పడకుండా డీజిల్ అమ్మకం పన్నును కూడా తగ్గించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఆర్టీసి బస్సు చార్జీలు పెంచే ప్రతిపాదనకు కూడా రవాణా శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ అంగీకరించారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిని కూడా అధ్యయనం చేస్తామని యన చెప్పారు. ఆర్టీసి బస్సు చార్జీలను పొరుగు రాష్ట్రాల్లో కూడా పెంచారని, ఆర్టీసి తీవ్రమైన నష్టాల్లో ఉందని, చార్జీలు పెంచకపోతే నష్టాల నుంచి గట్టెక్కడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు. సామాన్యులపై భారం పడకుండా ఆర్టీసి బస్సు చార్జీలను పెంచుతామని ఆయన చెప్పారు.
More From
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications