పొన్నాల సమక్షంలో జెడ్పీ రసాభాస: టిఆర్ఎస్ సభ్యుల ఆత్మహత్యాయత్నం
కేంద్ర బలగాల విషయంపై టిఆర్ఎస్ సభ్యుడు ఒకరు మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ అయింది. దీంతో కాంగ్రెసు, టిఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ సభ్యులు సమావేశ మందిరంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఓ దశలో టిఆర్ఎస్ సభ్యులు అక్కడే ఉన్న వైర్లతో అత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను శాంతపరిచారు. సభ రసాభాసగా మారడంతో చైర్మన్ సమావేశాన్ని వాయిదా వేశారు. కొద్ది సేపటికి సభ తిరిగి ప్రారంభమైంది.
Comments
English summary
TRS ZP members trying to suicide in ZP meeting today in Warangal. They demanded sent back central police force from Telangana in meeting.
Story first published: Monday, June 27, 2011, 14:07 [IST]