రాజమండ్రి రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు
బాంబూ స్క్వాడ్ వచ్చి రైల్వే స్టేషన్లో మాత్రమే కాకుండా చుట్టు పక్కల ప్రాంతంలో కూడా తనిఖీలు నిర్వహించింది. ఒకటో నెంబరు ఫ్లాటు ఫారం వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నందున సింహాద్రి ఎక్స్ప్రెస్ను కాసేపు నిలిపి వేశారు.
Comments
English summary
A threat call came to Rajahmundry railway station today around 9'o clock. Police were searching in station.
Story first published: Thursday, June 30, 2011, 12:09 [IST]