రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajahmundry
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి స్టేషన్ మేనేజర్‌కు ఫోన్ చేసి స్టేషన్‌లో బాంబు పెట్టినట్టు చెప్పారు. సుమారు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆ వ్యక్తి మేనేజర్‌కు ఫోన్ చేశారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ప్రయాణీకులను బయటకు పంపించి వేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

బాంబూ స్క్వాడ్ వచ్చి రైల్వే స్టేషన్‌లో మాత్రమే కాకుండా చుట్టు పక్కల ప్రాంతంలో కూడా తనిఖీలు నిర్వహించింది. ఒకటో నెంబరు ఫ్లాటు ఫారం వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నందున సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను కాసేపు నిలిపి వేశారు.

English summary
A threat call came to Rajahmundry railway station today around 9'o clock. Police were searching in station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X