తెలంగాణ నేతలకు మంత్రి శైలజానాథ్ కౌంటర్

కాగా, ప్రభుత్వాలని కూలదోస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసే దిశగా నడవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications