ఆవేదనతోనే తెలంగాణ నేతల రాజీనామాల నిర్ణయం

రాజీనామాల విషయంలో తొందరపడవద్దని, పునరాలోచించుకోవాలని బొత్స సత్యనారాయణ తమకు చెప్పినట్లు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. తెలంగాణ విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని కూడా చెప్పారని ఆయన అన్నారు. శుక్రవారం జరిగిన పరిణామాలను తాము బొత్స సత్యనారాయణకు వివరించినట్లు మరో మంత్రి సారయ్య చెప్పారు. ప్రజల అభీష్టం మేరకే తాము రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని తాను బొత్సకు చెప్పినట్లు ఆయన తెలిపారు. తమపై ఉన్న ఒత్తిళ్లను అర్థం చేసుకోవాలని తాము చెప్పామని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను గౌరవిస్తూనే ప్రజల మనోభావాలను గౌరవిస్తామని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.
More From
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications