తెలంగాణ వచ్చేవరకు పోటీ చేయవద్దు: మోత్కుపల్లి
మళ్లీ ఎన్నికలంటూ జరిగితే అది తెలంగాణ రాష్ట్రంలోనే జరగాలని నర్సింహులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా దీనికి కట్టుబడి ఉండాలన్నారు. ఈ నెల నాలుగున రాజీనామాలకు సిద్ధమవుతున్న నేతలంతా దీన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఎన్నికల్లో పోటీ చేయబోమని అమరవీరులస్థూపం వద్ద ప్రమాణం చేయాలన్నారు. ఈ నెల నాలుగున ముందుగా ప్రమాణం చేసి ఆ తర్వాతే స్పీకర్కు రాజీనామాలు సమర్పించాలని ఆయన అన్నారు.
Comments
mothkupalli narasimhulu telugudesam telangana hyderabad మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం తెలంగాణ హైదరాబాద్
English summary
Telugudesam Telangana region MLA Mothkupalli Narasimhulu suggested Telangana leaders not to contest till Telangana state is formed.
Story first published: Saturday, July 2, 2011, 15:57 [IST]