రాజీనామాలపై అధిష్టానం సీరియస్, బుజ్జగింపులు

సోమవారం టి-కాంగ్రెసు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆదివారం సైతం అధిష్టానం బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే మంత్రులు శ్రీధర్ రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సుదర్శన్ రెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు ఉధయం పిసిసి చీఫ్ బొత్సతో భేటీ అయ్యారు. వారితో బొత్స టి-కాంగ్రెసు రాజీనామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే అధిష్టానం బుజ్జగింపులను టి-కాంగ్రెసు బేఖాతరు చేస్తోంది. తాము బుజ్జగింపులకు లొంగేది లేదని, తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాకే తాము వెనక్కి తగ్గుతామని కెకె ఆ తర్వాత చెప్పారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications