కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రాజీనామా ఇప్పుడు లేనట్లే!

ఇటీవల బొత్స సత్యనారాయణ పిసిసి పగ్గాలు చేపడుతున్న సమయంలోనూ ఆయన ప్రాంతీయ వాదం, ఉప ప్రాంతీయ వాదానికి తాము వ్యతిరేకమని జాతీయ వాదమే సరియైనదని చెప్పిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నప్పటికీ తెలంగాణ వాదులలో మాత్రం ఆయన ఆగ్రహం తగ్గలేదు. ఎంపీలంతా రాజీనామా చేసిన సమయంలో జైపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని పలువురు యోచించారు. ఎంపీలు సైతం పలుమార్లు తమకు జైపాల్ రెడ్డి అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు, ఇప్పటికీ చెప్పుకొస్తున్నారు. కానీ ఎంపీలు రాజీనామా చేస్తున్నప్పటికీ జైపాల్ రెడ్డి వెనక్కి తగ్గి తెలంగాణకు ఆయన సుముఖంగా లేరనే భావన తెలంగాణ ప్రజల్లో కలిగిస్తున్నట్టుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications