సమైక్యాంధ్రకు జై అన్న తెలంగాణ బ్రాహ్మణ నేతలు

తెలంగాణ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ నేతలు సైతం సమైక్యాంధ్రకే మొగ్గు చూపుతూ ఏకగ్రీవ తీర్మానం చేయడం విశేషం. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రం సమైక్యాంగానే ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. కొందరు స్వార్థపూరిత నేతలు పదవుల కోసం, అధికారం కోసం తమ రాజకీయ లాభం కోసం ఉద్యమం పేరుతో రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే నష్టపోతుందని అన్నారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications