ఓయు విద్యార్థులు టెర్రరిస్టులు కాదు: డిజిపి దినేష్

తిరుమలలో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్జిత కుంభకోణం కేసును సిఐడికి బదలీ చేస్తున్నట్టు చెప్పారు. టిటిడి నిధులతో తిరుమలలో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. హిందూ ఎండోమెంట్ యాక్ట్ పరిధిలోకి తిరుమలను తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ను త్వరలో పట్టుకుంటామని అన్నారు. భానును అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి 8 గంటల వరకు సబ్ కంట్రోలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications