వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర హైకోర్టులో వైయస్ జగన్‌కు చుక్కెదురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురయింది. మంత్రి శంకర్ రావుఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎమ్మార్ ప్రాపర్టీసులో తీవ్ర అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఎమ్మార్ అక్రమాల వల్ల వైయస్ జగన్ మీడియాలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయని ఆరోపిస్తూ హైకోర్టుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. శంకర్ రావు లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు దానిపై సోమవారం విచారణ జరిపింది.

శంకర్ రావు లేఖపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలన్న ఎమ్మార్ వాదనలను హైకోర్టు తోసి పుచ్చింది. సిబిఐ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. శంకర్ రావు రాసిన అంశాలు విచారింపదగినవిగా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. సిబిఐతో విచారిస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయని అభిప్రాయపడింది. కాగా ఎమ్మార్ వ్యవహారంలోని అక్రమాల కారణంగా జగన్ కంపెనీలోకి భారీగా పెట్టుబడులు వచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

English summary
YSR congress party president ys Jaganmohan Reddy shocked by high court justice. High court ordered to cbi enquiry on EMAAR property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X