తెలంగాణవాదులను చితకబాదిన తెలుగు తమ్ముళ్లు

అయితే విద్యార్థులు ఎంతకూ వినలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వాదులాట జరిగింది. రెచ్చిపోయన తెలుగు తమ్ముళ్లు విద్యార్థులపై చేయి చేసుకున్నారు. నేతలు మాత్రం విద్యార్థులపై చేయి చేసుకోవద్దని సూచించారు. ఎవరో పది పదిహేను మంది వచ్చి అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తారని వారిని పట్టించుకోవద్దని సూచించారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా హుజురాబాదు పట్టణంలో ఒక తెలంగాణవాది చంద్రబాబు వైఖరిని ప్రశ్నించారు. అక్కడ సైతం తెలుగు తమ్ముళ్లు ఆయనపై దాడి చేశారు. పోలీసులు వచ్చి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
హన్మకొండ చౌరస్తాలో సీతక్క మాట్లాడుతూ కాంగ్రెసు, టిఆర్ఎస్ పార్టీలను తీవ్రంగా విమర్శించింది. తెలంగాణకు కాంగ్రెసు పార్టీయే ప్రధాన శత్రువు అని విమర్శలు గుప్పించారు. కావాలనే కొందరు టిడిపిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే కొన్ని పార్టీలు ఉన్నాయని తెలంగాణ రావాలని మాత్రం కాదని టిఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారు. టిడిపిని నిర్మూలించే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ వచ్చే వరకు టిడిపి ఉద్యమిస్తుందని అన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications