భాను పేరు చెప్పి సినీ పెద్దలను బెదిరించిన కళ్యాణ్?

భాను, సూరిలను అడ్డుపెట్టుకుని కళ్యాణ్ పెద్ద యెత్తున భూముల సెటిల్మెంట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. సూరిని హత్య చేసిన తర్వాత భాను కిరణ్ కళ్యాణ్తో కాంటాక్టులో ఉన్నట్లు సమాచారం. సూరిని చంపుతున్నట్లు తనకు భాను ముందుగా చెప్పలేదని కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫోన్ చేసి తాను సూరిని చంపానని, సూరి మనుషులు తనను చంపుతారని, అందువల్ల కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్తున్నానని భాను తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా, భాను కిరణ్ ఎవరికీ ఫోన్ చేయడం లేదని సిఐడి వర్గాలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అతను కొరియర్ వ్యవస్థను వాడుకుంటున్నాడని, కొరియర్ల ద్వారా భాను ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని అంటున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications