ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెసు ఉద్యమ కమిటీ

అనంతరం కె కేశవరావు మాట్లాడుతూ తాము రెండో ఎస్సారెస్సీకి ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అయితే సీమాంధ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న హైదరాబాదుపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు కేంద్ర మంత్రి పదవులు దక్కడం కష్టమని ఎంపీ పొన్నం వివేక్ అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని తెలంగాణ ముఖ్యమన్నారు. తమకు పదవులు దక్కక పోవడం సంతోషంగా ఉందని మరో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications