టిడిపితో కలిసే ప్రసక్తే లేదు: బిజెపి నేత కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా తప్పకుండా ప్రకటిస్తుందని చెప్పారు. కాగా తెలుగుదేశం పార్టీ జెఏసిలోకి వస్తే తాము బయటకు వెళ్లి పోతామని కిషన్ రెడ్డి సోమవారం చెప్పిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ ప్రాంతంలోని తొమ్మది జిల్లాలో వంటావార్పు కార్యక్రమం కోసం భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, శాసనసభ్యులు, నేతలు, బిజెపి కార్యకర్తలు, ఐక్యకార్యాచరణ సమితి నేతలు పలుచోట్ల పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications