ఓపిక లేకుంటే ఎలా?: తెలంగాణ మంత్రులపై గుత్తా

తెలంగాణ కోసం రాజీనామా చేయని ప్రజాప్రతినిధులను ద్రోహులుగా ప్రకటించి వారి ఇళ్లముందు నిరసనలు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. పదవులు శాశ్వతం కాదని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణపై ఇప్పుడు అందరి ఏకాభిప్రాయం అడుగుతున్న కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్కు గతంలో ఇచ్చిన హామీ గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్రులు ఎందుకు సమైక్యంగా ఉండాలో వివరించాలన్నారు. ఎందుకు విడిపోవాలో తాము చాలా వివరణలు ఇస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications