ముంబైని ఇరాక్, అఫ్షాన్లతో పోల్చిన రాహుల్

ఉగ్రవాద దాడులను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తాము 99 శాతం దాడులను ఆపగలుగుతున్నామని, ఒక్క దాడిని ఆపడమే కష్టమవుతోందని ఆయన అన్నారు. వందశాతం దాడులను నిరోధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముంబై వరుస పేలుళ్లపై స్పందిస్తూ ఆయన ఆ విధంగా అన్నారు.
ముంబై పేలుళ్ల విషయంలో ప్రభుత్వం సరిగానే స్పందించిందని, పూర్తిగా వ్యవస్థీకృత పద్ధతిలో ప్రభుత్వం స్పందిస్తోందని ఆయన అన్నారు. ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నించడం సర్వసాధారణమని, అయితే ఎన్నిటిని నిరోధించినా ఒక్క దాడిని నిరోధించలేకపోతున్నామని ఆయన అన్నారు. అమెరికాలోనూ ప్రతి రోజూ దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications